నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, August 19, 2012

అంతు లేని పాకిస్తానీయుల అరాచకం


పాక్‌లో మానవత్వానికి చోటు లేకుండా పోతుంది. మొదట హిందువుల దేవాలయాలను చ్వంసం చేశారు. హిందూ అబ్బాయిలని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. హిందూ అమ్మాయిలని ఎత్తుకు పోయి మతమార్పిడి చేసి ముస్లిములకిచ్చి పెళ్ళి చేశారు. ఇప్పుడు ఆ అరాచకం మరింత వెర్రి తలలు వెసింది. డౌన్ సిండ్రోమ్ అన్న వ్యాధితో బాధ పడుతున్న ఒక బుద్ధి మాంద్యం ఉన్న క్రిస్టియన్ అమ్మాయి పైన ఖురాన్‌లోని కొన్ని పేజీలని కాల్చింది అని కేసు పెట్టి జైలులో పెట్టారు. సయ్యద్ మహమ్మద్ ఉమ్మద్ అన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ఇస్లామాబాద్‌లోని రింషా మసీహ్ అన్న పదకొండు సంవత్సరాల బాలిక పైన కేసు నమోదు చేసి FIR కూడా ఫైల్ చేశారు. ఈ అమ్మాయి ఒక ఖురాన్ ప్రతిలోని పది పేజీలను కాల్చింది అన్నది ఆ అభియోగం. 
    
ఇందులో తమాషా ఏమిటంటే పాత ఖురాన్ ప్రతులని వదిలించుకోవడానికి వాటిని ఎక్కడనా మనుషులు తిరుగాడని చోట భూమిలో పూడ్చి పెట్టవచ్చు, ప్రవహించే నదుల్లో వదిలేయవచ్చు, లేదా కాల్చవచ్చు అని ఇస్లాం లోని నియమాలే చెబుతున్నాయి.  

2 comments:

Anonymous said...

prapancham antha veella godavale..ento..yem mathamo idi

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Tappu mathamlO ledu. Daanni patimcevarilo umdi.